శరభాంక కవి రెండో ప్రతాపరుద్రదేవ మహారాజు (1296-1323) కొలువులో శరభాంకుడు ఆస్థానకవిగా ఉన్నాడు. ఈ కాలాన్ని చరిత్రపరిశోధకులు శా.శ. (శాలివాహన శకం) 1205 నుంచి 1282-83 అవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ కవి 1240లో జన్మించినట్లు తెలుస
ఫజల్ అలీ కమిషన్ నివేదికకు భిన్నంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్ర నేతల లాబీయింగ్తో 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలా ఏర్పడిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్
1. లోక్సభకు రెండుసార్లు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఏకైక వ్యక్తి తంబిదురై ఏ ప్రాంతానికి చెందినవారు? 1. తమిళనాడు 2. కర్ణాటక 3. కేరళ 4. మహారాష్ట్ర 2. దేశ అకౌంట్స్, ఆడిట్స్ విభాగానికి సంరక్షకుడిగా పేర్కోనబడే కంప�
స్పోకెన్ ఇంగ్లిష్ వర్క్షాప్లో గడిపిన ప్రతిరోజూ తన ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యానికి మెరుగులుదిద్దినదే. కాలం ఇట్టే గడిచిపోయింది సుమా! కారు ముందుకు వెళ్తూంటే శ్రావణి ఆలోచనలు తిరిగి గతంలోకి పరుగులు తీశాయి. �
1. కింది వాటిలో ఏ ఖర్చులు భారత సంఘటిత నిధి నుంచి తీసుకోబడుతాయి? ఎ. రాజ్యసభ అధ్యక్షుని జీతభత్యాలు బి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీతభత్యాలు సి. అటార్నీ జనరల్ జీతభత్యాలు డి. లోక్సభ స్పీకర్ జీతభత్యాలు 1) ఎ, సి
మన కవులు కవులకు కవి, మహోన్నత కవి తెలంగాణ మాగాణంలో అన్ని కవితాప్రక్రియల్లో ఆరితేరిన కవికుల గురువు, సోమనాథుడు, స్మరామి స్మరామి, హే సోమనాథా-ప్రణోమి (ప్రణమామి) ప్రణోమి.. వాగ్దేవి వరప్రసా(ది)దః -మహాకవి పాల్కురిక�
సామాజిక నిర్మితి 1. సమాజం సామాజిక సంబంధాల సాలెగూడు అని పేర్కొన్నది? 1) స్పెన్సర్ 2) గిన్స్బర్గ్ 3) మెకైవర్ 4) ఎంఎన్ శ్రీనివాస్ 2. సామాజిక అభివృద్ధి (Social Develop-ment) గ్రంథ రచయిత? 1) మోర్గాన్ 2) డర్క్హైమ్ 3) ఆగస్ట్కామ్టే 4) �
రాష్ట్రాల ఏర్పాటుకు భాషతో పాటు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబనను పరిగణనలోకి తీసుకోవాలి.. దేశంలో ఒకే భాష మాట్లాడేవారికి ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలుండాలి.. ఒక భాషకు ఒకే రాష్ట్రం అనే సూత్రం ఎంతో ప
1. పేద దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకాన్ని కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు? 1) 2015, జనవరి 26 2) 2014, అక్టోబర్ 2 3) 2015, ఆగస్టు 15 4) 2014 జూన్ 2 2. ఉస్మానియా జేఏసీ కన్వీనర్గా ఉంటూ ఓయూలో విద్యార్థి గర్జన నిర్వహించినవారు? 1) పిడమర్తి �
ప్రపంచీకరణ వేగవంతమవుతున్నకొద్దీ దేశాలమధ్య సన్నిహితత్వంతోపాటు వివాదాలూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలతో దారుణ మారణకాండను చవిచూసిన ప్రపంచం మరోసారి అలాంటి విపత్తులు తలెత్తకుండా అనేక �
-రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ వాళ్లు రాష్ట్రాల ఏర్పాటును సాధ్యమైనంతవరకు భాషాప్రాతిపదికనే చేశారు. కానీ నూతనంగా ఏర్పడుతున్న ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల తలెత్తే సమస్యలపై రాజకీయ కోణంలో అధ్యయనం చ�