-ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం ఏడో ప్రణాళికలో భాగంగా 1986లో ప్రారంభించింది. -పట్టణ పేదల స్వయం ఉపాధిని కల్పించి అభివృద్ధిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. -ఇందుకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలను అందించడం ముఖ్యో�
1. ఒక దేశంలో ఏడాది కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల విలువల మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. అయితే ఈ జాతీయాదాయం గణనలో మధ్యంతర వస్తువులు, ముడి పదార్థాలను కలుపకుండా దేనిని పరిగణలోకి తీసుకోవాలి? 1) మాధ్యమిక వస్తువు�
-ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది… అంటూ మధ్యలోనే ఆపేశాడు నందు సార్. మధ్యలోనే ఆపి స్టూడెంట్స్ వంక అర్థవంతంగా చూశాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ విద్యార్థులంతా సమాధానం చెప్పారు. -వెరీ గుడ్. కానీ ఈ ఫస్ట్ ఇ�
ఊహల్లో ఏర్పర్చుకున్న ఇంద్రియానుభూతులు మీ మైండ్ పవర్ని ద్విగుణీకృతం చేస్తాయి. మీ అంతరంగానికి మీరు ప్రత్యక్షంగా అందించే అఫర్మేషన్లా ఇవి ఉపయోగపడతాయి. అందుచేత మీ ఇంద్రియానుభూతులను అన్నింటిని వర్తమాన క�
-వాంబే -వాల్మీకి అంబేద్కర్ అవాస్ యోజన (వాంబే) -ఈ పథకాన్ని 2001, ఆగస్టు 15న ప్రారంభించారు. పట్టణాల్లోని మురికివాడల్లో బీపీఎల్ కుటుంబాల కోసం, నివాసాలు లేని పేదల కోసం దీన్ని ప్రారంభించారు. ఈ పథకం అర్బన్ డెవపల్మెం�
కచ్చితమైన కారణం తెలియదు… చిన్నాపెద్దా తేడా లేదు.. పేద, ధనిక, స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా అందరినీ కలవరపెట్టే మహమ్మారి క్యాన్సర్. దీన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, కొంతవరకుదూరంగా ఉంచడం సాధ్
వరుస రాకెట్ ప్రయోగ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ప్రపంచ దృష్టిలో తన స్థానాన్ని సమున్నతంగా నిలబెట్టుకుంటూనే ఉంది. 2020 -భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి �
ఇండియన్ పాలిటీ 1. ప్రతిపాదన (A): భారత రాజ్యాంగం ఒకచేత్తో హక్కులను ప్రసాదించి మరో చేతితో వెనక్కి తీసుకున్నది కారణం (R): ప్రజలకు ప్రాథమిక హక్కుల రూపంలో ఏది లభిస్తున్నదో అంచనా వేయడం కష్టం 1) A, Rలు రెండూ నిజం, Aకు R సరై�
సోషియాలజీ 1. భారతీయ సమాజ ముఖ్య లక్షణం? 1) ఏకత్వం 2) భిన్నత్వం 3) సంస్కృతి 4) జీవన విధానం 2. భారతదేశంలో వ్యక్తి సామాజిక అంతస్తును గుర్తించడానికి ఆధారం? 1) మతం 2) సంస్కృతి 3) ఆర్థికస్థాయి 4) కులం 3. భారతదేశంలోనే ఆవిర్భవించ�
కాకతీయ రాజ్య పతనానంతరం క్రీ.శ. 1325లో ఢిల్లీ సింహాసనమెక్కిన మహ్మద్బిన్ తుగ్లక్ ఆధీనంలోకి దక్షిణా పథమంతా వచ్చింది. తుగ్లక్ మీద అనేక మంది సర్దారులు తిరుగుబాటు చేశారు. తెలంగాణకు పశ్చిమోత్తర ప్రాంతంలో బహమనీ �
సామాజిక నిర్మితి 1. వెట్టిపై వివిధ రాష్ర్టాలు రూపొందించిన చట్టాలు, సంవత్సరాలను జతపర్చండి. 1) బీహార్ కమియంతి చట్టం ఎ) 1920 2) హైదరాబాద్ భగేలా చట్టం బి) 1943 3) కేరళ బాండెడ్ లేబర్ చట్టం సి) 1975 4) మద్రాస్ ఏజెన్సీ బ్యాండేజ్ చ�
1970లో శ్వేత విప్లవం ప్రారంభమైంది. పాల ఉత్పత్తిలో స్వయంప్రతిపత్తి సాధించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దేశంలో శ్వేత విప్లవాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా పిలుస్తారు. -శ్వేత విప్లవంలో భాగంగా దేశ ప్రజల అవససరాలకు సరిప�
మనం కరెక్ట్ అనుకొని మాట్లాడే చాలా ఇంగ్లిష్ మాటలు చాలా తప్పు అని తెలిసినప్పుడు అరెరె అని నాలిక కర్చుకొంటాం. ఇన్స్టిట్యూట్లో చేరిన కొత్తలో శ్రావణికి కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యింది. Postpone కి వ్యతిరేక పదం Pre
రోబోటిక్స్ 1. 1.చెక్, స్లావిక్ భాషలో రోబోటా అనే పదానికి బానిస కార్మికుడు అని అర్థం. కారెల్ కాపెక్ అనే చెక్ రచయిత రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్స్ (RUR) అనే గ్రంథం ద్వారా రోబో అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. �
బహమనీ వంశం అంతరించడంతో రాజ్యం ఐదు స్వతంత్ర భాగాలుగా విడిపోయి కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి.. -నిజాం ఉల్ముల్క్ ఆధీనంలో అహ్మద్నగర్ -ఆదిల్షా ఆధీనంలో బీజాపూర్ -కుతుబ్ ఉల్ ముల్క్ ఆధీనంలో గోల్కొండ -ఇమాదు