దుర్వ్యసనాలు నెమ్మదిగా మైండ్ని క్షీణింపచేస్తాయి. యాక్సిడెంట్ షాక్లు సైతం జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. తలకు బలమైన గాయం తగలడం ఎలాంటిదో, మానసికంగా షాక్కు గురవడం కూడా అలాంటిదే. మైండ్లో ఉన్న మానసి�
1. భారతదేశం విభిన్న మతాలకు నిలయం. హిందువులకు వేదాలు, స్మృతులు మొట్టమొదటి మతగ్రంథాలు. ముస్లింలకు పవిత్ర గ్రంథం ఖురాన్. ఇక క్రైస్తవుల మత గ్రంథం బైబిల్. సిక్కుల పవిత్ర గ్రంథం ఆదిగ్రంథ్. బౌద్ధ, జైన మతాలు కూడా గ్�
విపత్తు నిర్వహణ -విపత్తుల వర్గీకరణ : విపత్తులు మానవాళికి కొత్తకాదు. విపత్తులు చారివూతక పూర్వయుగం నుంచి మానవజాతితో సహజీవనం చేస్తున్నాయి. ప్రకృతి విపత్తులకు సంబంధించి రికార్డు నమోదు క్రీ.పూ 430 నుంచి ప్రార�
ఇండియన్ పాలిటీ 1. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షుడు? 1) జవహర్లాల్ నెహ్రూ 2) ఎస్ రాధాకృష్ణన్ 3) సీ రాజగోపాలచారి 4) రాజేంవూదవూపసాద్ 2. దేశంలో జరిగిన వివిధ ఎన్నికల్లో ఏ తరహా ఎన్నికల విధ�
ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన గ్లోబలైజేషన్ ప్రభావం విద్యపై కూడా ప్రబలంగా పడింది. ఏ దేశంలోనూ విద్యావిధానం ఇతర దేశాల ప్రభావానికి లోనుకాకుండా మనలేని పరిస్థితి వచ్చింది. భూగోళంపై ఎక్కడ నాణ్యమైన విద్య ల
భారతదేశ చరిత్రలో రాజపుత్రులది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో హర్షుడి తర్వాత ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు పూనుకొని చిన్నచిన్న రాజ్యాలను స్థాపించిన వివిధ వంశాల రాజపుత్ర�
ఇది తెలుసా..!- -కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం/జాతీయ గ్రామీణ ఉపాధి పథకంను 2005, ఆగస్టు 25న చట్టంగా రూపొందించి అమలు చేస్తున్నది. -ఆర్థికసంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుం
సోషియాలజీ గ్రూప్-2 పేపర్-IIIలో పేర్కొన్న సిలబస్కు సంబంధించి సివిల్ సర్వీసెస్ సోషియాలజీ (ప్రిలిమ్స్), అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల్లో సోషియాలజీ ఆప్షనల్ సబ్జ�
దేశంలో నీటిపారుదల వ్యవస్థ సామర్థ్యం పెంపొందింపజేసి సమర్థవంతమైన నీటి నిర్వహణ, సమన్వయ పద్ధతి ద్వారా సాగుభూమిని వ్యవసాయ ఉత్పత్తి, వినియోగం కోసం కేంద్రప్రభుత్వం 1974 లో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాంను
దేశంలోని నగరాలు/పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సొంత గృహసముదాయం కల్పించే లక్ష్యంతో 2009లో కేంద్రప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్ఏవై) పథకాన్ని ప్రారంభించింది. -మురికివాడల రహిత దేశంగా �
క్యావేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. నాటకం వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తుంది. సామాజిక సమస్యలపై పోరాటానికి ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. తెలంగాణ పోరాటంపై కూడా నాటక సాహిత్య ప్రభావం ఎంతో ఉంది. మధ్యయు�
గ్రామర్ నేర్చుకొని ఒక భాషను నేర్చుకోగలం. కానీ ఆ భాషలో మాట్లాడాలంటే ఈ పద్ధతిలో నేర్చుకోవటం సత్ఫలితాలు ఇవ్వదు చెప్పటం ముగించి అందరివైపు సాలోచనగా చూశాడు నందు సార్. అంటే ఒక భాషలో మాట్లాడటానికి గ్రామర్ అవసరం
సంప్రదాయిక వ్యవసాయ దేశమైన భారత్లో మృత్తికలు ప్రధానపాత్ర పోషిస్తాయి. శిలాశైథిల్యం చెందడంతో పాటు కుళ్లిన జంతు, వృక్ష సంబంధ పదార్థాలతో కూడిన పల్చటి పొరనే మృత్తిక అంటారు. ఇవి ఏర్పడటానికి వందల ఏండ్లు పడుతు�
-ఈ కార్యక్రమాన్ని 1975లో ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. -దీన్ని పేదరికం నిర్మూలన, ఉపాధి, విద్య, గృహవసతి, ఆరోగ్యం, వ్యవసాయం, భూ సంస్కరణలు, నీటిపారుదల, తాగునీరు, సామాజిక న్యాయం, లింగ సమానత్వం, మురికివాడల అభివ�