దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేల ఏండ్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతౌల్యతను కాపాడుతూ వస్తున్న అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఎన్నో జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్
-ప్రధానమంత్రి అంత్యోదయ అన్న యోజన -ఈ పథకాన్ని 2000, డిసెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. -దేశంలోని కోటి పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం దీని లక్ష్యం. -ముఖ్యంగా దారిద్య్రరేఖకు (బీపీఎల్) దిగువన నివసిస్తున�
-న్యూయార్క్ నగర వీధిలో కారు నడుపుతూ వెళ్తుతోంది శ్రావణి. సాయంత్రం ఏడయ్యింది. లైట్ల వెలుగుల్లో సిటీ మెరుస్తున్నది. రోడ్డుకిరువైపులా పెద్ద పెద్ద షాఫులు, మాల్స్, భవంతులు. తను ఇలాంటి నగరంలో స్థిరపడగలదని కలలో
వివాహవ్యవస్థ 1. బంగారం బురద నుంచి లభించినదైనా అంగీకరిస్తాం! తక్కువ వర్ణంలో జన్మించినా స్త్రీ మంచి ఆరోగ్యం, నైతిక లక్షణాలు కలిగి ఉంటే, స్త్రీ రత్నంగా అంగీకరించి వివాహానికి ఆమోదం తెలపవచ్చు అని అభిప్రాయప�
ఇండియన్ పాలిటీ 1. కింద పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లో గాంధేయవాద సూత్రాలేవి? ఎ. ఉమ్మడి పౌరస్మృతిని ప్రజలకు కల్పించడం బి. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం సి. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం
1. చాళుక్య వంశం దక్షిణ భారతదేశంలో సుమారు ఆరు శతాబ్దాల పాటు పాలన సాగించింది. బీజాపూర్ జిల్లా బాదామి (వాతాపి)ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారిది మాతృశాఖ. అయితే చాళుక్య వంశంలో ప్రధాన శాఖ ఏది? 1) బాదామి చాళు
తెలంగాణలో మేధావులు, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులకు కొదువలేదు. కానీ ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా వారు వివక్షకు గురయ్యారు. అత్యద్భుతమైన సాహిత్యం సృజించి, అనేకానేక పరిశోధనలు చేసిన కవుల�
1. రాజ్యాంగ లక్ష్యాలను దేనిలో పేర్కొన్నారు ? 1) ప్రాథమిక హక్కులు 2) ప్రాథమిక విధులు 3) ఆదేశిక సూత్రాలు 4) రాజ్యాంగ ప్రవేశిక 2 . కింది వాటిని జతపర్చండి. ఎ. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచం 1. హెబియస్ కార్పస్ బి. శాసనసభ స�
తెలంగాణలో ఆధునిక అభివృద్ధి పోకడలకు బీజం పడింది నిజాం పాలకుల కాలంలోనే. హైదరాబాద్, గోల్కొండ కేంద్రంగా సాగిన వీరి పాలనాకాలంలో అధునిక రవాణా సౌకర్యాలు, పాశ్చాత్య విద్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిజాంపాల�
-ఈ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం 2005, ఏప్రిల్, 12న దేశవ్యాప్తంగా ప్రారంభించింది. -గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు, సంరక్షణ అందించడం దీని ముఖ్యోద్దేశం. -దీనిపై క్రియాశీల సాధికార సంఘాలు రాష్ర్టాలు, కేంద
గ్రీన్ సిగ్నల్ వెలగడంతో తన కారును ముందుకు తీసుకువెళ్లింది శ్రావణి. తను కలలు గన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడం ఒక ఎత్తయితే ప్రాజెక్ట్ పై మూడేండ్లపాటు న్యూయార్క్ వెళ్లడం మరో ఎత్తు. ఇంగ్లిష్ మాట్లాడ�
ప్రతి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యపరపతి అనేది అత్యంత కీలకం. ద్రవ్యపరపతికి, ద్రవ్యోల్బనానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ద్రవ్యపరపతి, ద్రవ్యోల్బనాల్లో వచ్చే హెచ్చుతగ్గులతో ఆర్థిక వ్యవస్థలో అనూహ్య మార్పులు వస�
ఇండియన్ పాలిటీ 1. కింది కమిటీలు వాటి సిఫారసులను జతపర్చండి. ఎ. రాజమన్నార్ కమిటీ 1. రాష్ట్రపతి పాలనను చివరి అస్త్రంగా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి బి. భగవాన్ సహాయ్ కమిటీ 2. గవర్నర్ కేంద్ర ప్రభుత�
-గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కోసం ట్రైజమ్ (ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1979లో ప్రారంభించింది. -ఈ పథకం ద్వారా గ్రామీణ స్త్రీ, పురుష అభ్యర్థులకు వివిధ రంగాల్లో శ�
– గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై లింగ వివక్షను నిర్మూలించి, వారిని అభివృద్ధి చేయడానికి డ్వాక్రా(డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. – ఈ పథక�