వారన్ హేస్టింగ్స్- 1772-85 -బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ -1772లో జిల్లా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు -జిల్లా స్థాయిలో దివానీ (సివిల్), ఫౌజ్దారీ (క్రిమినల్) న్యాయస్థానాలను ప్రవేశపెట్టాడు. -1776లో బందోబస్తు �
1. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉద్యమానికి నాయకత్వం వహించిందిఎవరు? 1) సోమారపు సత్యనారాయణ 2) కాచం సత్య�
-97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2012లో 19(1)(సి) సహకార సంఘాలను ఏర్పర్చుకునే స్వేచ్ఛ పొందుపర్చారు. -ప్రకరణ 15లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. -ప్రకరణ 16(4) 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 1995లో ఎస్సీ, ఎస్
-1215లో ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ మొదటిసారిగా హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ పూర్వకమైన ప్రకటన చేశాడు. దీన్నే మాగ్నాకార్టా అని అంటారు. -1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. -భారత రా�
మొదటి క్లోనింగ్ పెయ్య దూడలు- సంరూప, గరిమ (నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, భారత్) మొదటి క్లోనింగ్ బేబీ- ఈవ్ (క్లోనాయిడ్ సంస్థ, అమెరికా) మొదటి క్లోనింగ్ గొర్రె- డాలీ (రోసెలిన్ సంస్థ, స్కాట్లాండ్) మొదటి క�
-దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1) జవహర్లాల్ నెహ్రూ – ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, సాంతికేక పరిశీలన, కామన్వెల్త్ దేశాలతో సంబంధాలు 2) వల�
-ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా సందడిగా ఉంది. రంగు రంగుల విద్యుద్దీపాల కాంతిలో అది మయ సభను తలపిస్తుంది. ఇంకా పూర్తిగా చీకటిపడలేదు. రాము బెలూన్లు జోరుగా అమ్ముతున్నాడు. హీలియం నింపిన బెలూన్లు దారం ముడి విప్పగానే ఆ
తెలంగాణ పోరాటాన్ని కావ్య వస్తువుగా స్వీకరించి 1949లో తెలంగాణ కావ్యాన్ని 16 పర్వములుగా రాసిన కవి? – కుందుర్తి ఆంజనేయులు పూర్తిగా వచన కవిత్వంలో మొదటి కావ్యం? — కుందుర్తి తెలంగాణ (తెలంగాణ తొలి తెలుగు విప్లవ �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వంటి అంశాలకు అధ�
-పిల్లల్లో పోషకాహార లోపం 3 రకాలుగా ఉంటుంది. అవి: 1. కేలరీ పోషకాహార లోపం 2. ప్రొటీన్ పోషకాహార లోపం 3. ప్రొటీన్-కేలరీ పోషకాహార లోపం. -కేలరీ పోషకాహార లోపం: కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లోపించిన ఆహారం తీసుకోవడం ద్వారా
-శంకరాచార్యుడు: 8వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన ప్రాంతం కలాడి (కేరళ). ఈయన అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు. -రామానుజాచార్యుడు: 11వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీ పెరంబదూర్ (తమిళనాడు) ప్రాంతానికి చెందినవాడు. ఈయన విశి�
తెలియని అంశాన్ని తెలిసిన వాటితో లింక్ చేసుకోవడం ద్వారా, ఎలాంటి విషయం అయినా సరే తేలికగా గుర్తుపెట్టుకోవచ్చని గత సంచికలో చూశాం. ఈ విధానంలోనే కొత్త విషయాలను తేలికగా, ఒక్కసారి చదివి గుర్తుంచుకోవచ్చు. ముందుగ
తెలంగాణ… రాష్ట్రంలో HCCB పెట్టుబడులు హిందుస్థాన్ కోకకోలా బేవరేజెస్ (HCCB) కంపెనీ రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సిద్దిపేట సమీపంలోని బండ తిమ్మాపూర్లో శీతల పానీయాలు, పండ్ల రసాలు, శుద్ధిచేసిన నీ�
గ్రూప్స్ ప్రత్యేకం గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2, ఎస్ఐ, గ్రూప్-4, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలా వివిధ రకాల ఉద్యోగాలకు జనరల్ స్టడీస్లో తెలంగాణ సమాజం-సంస్కృతి అంశం నుంచి ప్రశ్నలు వస�