నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి-63 పనుల్లో నిత్యం ఎక్కడో చోట అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎన్హెచ్ విస్తరణలో భాగంగా ఇందారం బీట్ పరిధిలో అనుమ తులు లేకుండా ఇరువైపులా కిలోమీటరున్నర వరకూ మీటర్�
ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు నాలుగు వరుసల హైవే (ఎన్హెచ్-63)నిర్మాణానికి గతంలో సర్వే చేపట్టగా ఎట్టకేలకు అధికారు లు భూనిర్వాసితులకు నోటీసులు జారీ చేశా రు. కొందరు నోటీసులు తీసుకోగా మరికొం�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు నిర్మిస్తున్న ఎన్హెచ్-63 అలైన్మెంట్ మూడోసారి కూడా మారింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. తాజాగా భూములు కోల్పోయే
మంచిర్యాల జిల్లా మీదుగా నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి-63తో స్థానికుల బతుకులు ఆగం అవుతున్నాయి. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ఇళ్లు కోల్పోగా, మంచిర్యాల పక్కనున్న వేంపల్లి, ముల్కల్లలో రహదారి �
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనీస బాధ్యతను నిర్వర్తించడం లేదు. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నది. ఫలితంగా ఆయా రాష్ర్టాల్లో కేంద్ర పథకాలు, ప్రాజెక్టులు ముందుకు