మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతుంది. 52,300 క్యూసెక్కుల నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఎగువకు పరుగులు పెడుతున్నది. ప్రాణహిత ద్వారా లక్ష్మీబరాజ్లోక�
తొలి వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జలధార స్వచ్ఛమైన తెలుపు వర్ణంలో కనువిందు చేస్తున్నాయి. పై నుంచి జాలువారుతున్న నీరు ఆకట్టుకుంటున్నది.
నాగోలు మూసీ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మూసీ పక్కన వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్, పూల మొక్కలు, రంగు రంగుల డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం భట్టుతండాకు చెందిన ఈ అమ్మాయి పేరు దివ్య. ఎనిమిదో తరగతి చదువుతోంది. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో తండ్రికి అండగా నిలబడింది.
పసిడి వర్ణపు కాంతులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం మెరిసిపోతోంది ! కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణతో ఆలయ గోపురాలు, , స్తంభాలు అన్నీ గంధపు వర్ణంలో ధగధగలాడా�
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంత�
మయూరం | తొలకరి జల్లు కురిసింది. పుడమి తల్లి పులకరించింది. మృగశిర కార్తె వచ్చింది. ఇంకేం ప్రకృతి పులకరింపుతో మయూరం రెక్కలు విప్పుకొని గగనవిహారం చేసింది.
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�
మహబూబాబాద్ జిల్లా గూడురు మండలంలోని కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీముని జలపాతం జాలువారుతున్నది. గురువారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి అటవీ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం పసిడి వర్ణపు కాంతులతో బుధవారం రాత్రి ధగధగలాడింది. ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్ను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, బెంగళూరు లైటింగ్ టెక�