సైబర్ నేరగాళ్లు ఏకంగా అధికారుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. నగరపాలక సంస్థకు పన్నులు బకాయి ఉన్నారని వెంటనే చెల్లించాలంటూ ఫోన్ చేయడంతో పాటుగా బిల్లుల చెల్లింపుల కోసం స్కానర్ పంపిస్తున్నామంటూ దండుకుం�
ప్రజల ఆన్లైన్ భద్రతకు ముప్పు తెచ్చే సైబర్ నేరాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విషింగ్ లేదా వాయిస్ ఫిషింగ్ గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్కామ్లో ఇంటర�
Jeweller Loss | బంగారం గొలుసు కోసం మనీ పంపినట్లు నాటకం ఆడి ఢిల్లీ బంగారం ఆభరణాల వ్యాపారికి దాదాపు రూ.3 లక్షల మేరకు శఠగోపం పెట్టారు సైబర్ మోసగాళ్లు. కనుక మీ బ్యాంకు ఖాతాలో మనీ క్రెడిట్ అయినట్లు మెసేజ్ వస్తే ముందు ఖాత�