ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేందుకు జంకుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో సోమవారం పాలకవర్గాల ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులపై బె�
ఎడపల్లి మండలం ఎంఎస్సీ పారం, బ్రాహ్మణపల్లి, దుబ్బ తాండ గ్రామాల్లో నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన అభ్యర్థులకు గ్రామస్తులతోపాటు, నాయకుడు సుధా నాగేందర్ శుక్రవారం ఘనంగా సన్మానించారు.