60,412 పాయింట్లకు సెన్సెక్స్ ముంబై, సెప్టెంబర్ 27: స్టాక్ సూచీల రికార్డుల పరంపర కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్ తొలిదశలో మరో కొత్త రికార్డుస్థాయి 60,412 పాయింట్ల వద్దకు చేరింది. రికార్డు �
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 కోట్లకుపైగా టీకా డోసులు వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీ�
Stocks New Record | దేశీయ స్టాక్ మార్కెట్లు న్యూరికార్డు నెలకొల్పాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.243.34 లక్షల కోట్లకు ....
ముంబై: మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు కూడా లాభాలతోనే ముగిశాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లను దాటగా, నిఫ్టీ 15900కు పైన నిలిచింది.లాభాలతో ప్రారంభమైన మార్�
లక్నో,జూలై :ఉత్తరప్రదేశ్ అత్యధికంగా గోధుమలు సేకరించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది. ఉత్తర ప్రదేశ్ లో కనీస మద్దతు ధరకు అందించి12.98 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్ను�
ఢిల్లీ,జూన్ 22:ఇండియన్ రైల్వే 20 రోజుల్లో వల్సాడ్ ఆర్ఓబీని నిర్మించి రికార్డు సృష్టించింది. పశ్చిమ సరకు రవాణా మార్గ నిర్మాణంలో భాగంగా వల్సాడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని20రోజుల వ్యవధిలో భారతీయ రైల్వే �
నేపాల్కు చెందిన 52 ఏండ్ల వ్యక్తి 25 సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి కొత్త రికార్డును నెలకొల్పాడు. కామి రీటా షెర్పా ఈయన 25 వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గతంలోని తన రికార్డును తానే బద్దలు కొట�