డోర్నకల్-గద్వాల, డోర్నకల్-మిర్యాలగూడ మధ్య కొత్త రైల్వే మార్గాల ఏర్పాటుకు ముందడుగు పడింది. నిరుడు రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం కార్యారూపం దాల్చుతున్నది.
మండలంలో తొలిసారిగా రైలు కూత వినబడనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏన్నో ఏండ్ల స్థానికుల ఎదురు చూపులకు త్వరలోనే తెర పడనున్నది. డోర్నకల్-గద్వాల నూతన రైలుమార్గం నిర్మాణానికి కేంద్రం గ్�
తాండూరు సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్ వరకు కొత్తగా రైల్వే లైన్కు ఎఫ్ఎల్ఎస్ మంజూరైందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్రాకేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేల కోట్ల ప్రాజెక్టులకు వేలల్లో కేటాయింపులు లక్ష, పది లక్షల మొత్తాలతో రాష్ర్టానికి మొండిచెయ్యి పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్కు రూ.వెయ్యి నల్లగొండ- మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం లైన్లకూ అంతే ఊసేలేని
Vinod Kumar writes to Railway Minister for railway lines | రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంపై కేంద్రం వివక్షను చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ �