కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోతున్నది. ఒకప్పుడు వందలాది ప్రాజెక్టులతో కళకళలాడిన హైదరాబాద్ మార్కెట్లో ఏడాదిన్నరగా కొత్త ప్రాజెక్టుల రాక క్రమేణా తగ్గిపోతున్నది. సీఎం రేవంత్
భారతీయ రైల్వేకు 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్లో రూ. 2.52 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. 17,500 సాధారణ బోగీలు, 200 వందే భారత్, 100 అమృత్ భారత్ రైళ్ల తయారీకి కేంద్రం ఆమోదం తెలిపింది.
ప్రణాళికాబద్ధమైన రహదారుల నిర్మాణం, నిర్వహణ రాష్ట్ర ప్రగతికి దన్నుగా నిలుస్తుందని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిపెట్టింది.