అసెంబ్లీలో రూ.3.04 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ను తయారుచేసింది ఉద్యోగులే. బడ్జెట్ ప్రతులను ముద్రించిందీ, వాటిని అసెంబ్లీకి చేర్చిందీ ఉద్యోగులే. కానీ, రూ.3.04 లక్షల కోట్ల బడ్జెట్లో అదే ఉద్యోగులకు న్�
రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు వీలుగా నూతన పే రివిజన్ కమిటీ (పీఆర్సీ)ని ఏర్పాటు చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) ప్రభుత్వాన్ని కోరింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగుల జీతాలు ఏ మాత్రం తగ్గవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వెల్లడించారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింద�