CM KCR | కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. శనివారం ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా�
వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీకి సీఎం కేసీఆర్ ప్రణాళికను రూపొందించారని చెప్పారు.
సంగారెడ్డి : రాష్ట్రంలో మరో పదిలక్షల కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. అలాగే సొంత జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి తెలిపారు. సంగారెడ్డిలో మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి, అభయహస్తం
నంగునూరు, 31 మార్చి : ఏప్రిల్ నెలలో 57 ఏండ్లు నిండి అర్హులైన వారందరికి కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కొత్తగా ఇచ్చే పెన్షన్లను మే 1 నుంచి లబ్ధిదారు
నిజామాబాద్ : కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనందున నూతన పెన్షన్లు ఇవ్వలేదు. వచ్చే మార్చి నుంచి కొత్త పెన్షన్లు వస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జి
మంత్రి ఎర్రబెల్లి | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.