రాష్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో నూతన కామన్ డైట్ను తప్పక పాటించాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు.
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. సరిపోను నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచడంలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మారింది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తుండడంతో మధ్యాహ్న విందు పసందైంది. రోజుకో వెరైటీతో కూడిన మెనూ సిద్�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువగా పేద విద్యార్థులు వస్తుంటారని, వారి ఆకలి తీర్చడానికి, డ్రాపౌట్
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ క్యాంటీన్లో అధికారులు మెనూను మార్చేశారు. సరికొత్త వంటకాలు, పదార్థాలను చేరుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. మరిం�