ఐటీ చట్టంలో ఇటీవల చేసిన మార్పులను పరిశీలిస్తే వ్యంగ్యానుకరణ, వ్యంగ్య రచనలకు సంబంధించి ఈ చట్టం నుంచి రక్షణ లేదనిపిస్తోందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్యాక్ట్ చెక్తో వాటికి రక్షణేది? అని కేంద్ర�
భారత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కోర్టుకెక్కింది. గతేడాది నుంచి రకరకాల పోస్టులు తొలగించాలంటూ భారత ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలకు ఉత్�
WhatsApp | ప్రముఖ మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్.. గతేడాది నవంబరు నెలలో 17.5 లక్షలపైగా ఖాతాలను బ్యాన్ చేసింది. ఈ వివరాలను సదరు కంపెనీ వెల్లడించింది. గతేడాది భారత్లో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబందనల ప్రకారం,
గ్రీవెన్స్ అధికారి నియామకం తొలి కాంప్లియెన్స్ రిపోర్ట్ విడుదల న్యూఢిల్లీ, జూలై 11: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల
యూఎన్హెచ్చార్సీకి భారత్ స్పష్టంన్యూఢిల్లీ, జూన్ 20: సామాజిక మాధ్యమాలను వినియోగించే సాధారణ వ్యక్తులకు సాధికారిత కల్పించేందుకే కొత్త ఐటీ నిబంధనలను ప్రవేశపెట్టామని భారత్ స్పష్టం చేసింది. వాటిపై ఐక్యర
‘జవాబుదారీతనం నుంచి మినహాయింపు’ రద్దు కొత్త ఐటీ నిబంధనలు పాటించనందుకు కేంద్రం నిర్ణయం ప్రతి ట్వీట్కు ఇకపై ట్విట్టర్ బాధ్యత వహించాల్సిందే కేంద్రప్రభుత్వ వర్గాల వెల్లడి ట్విట్టర్తో పాటు ఇద్దరు జర్న
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్కు ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. కొత్త ఐటీ నిబంధనలకు లోబడని కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొత్త రూల
కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను సోషల్మీడియా సంస్థలు, ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలు అంగీకరించాయి. నిబంధనల్లో నిర్దేశించిన మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమాలు గ్రీవెన్స్, న