Neurological Diseases | గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ తర్వాత భారత్లో నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ 2025 నివేదిక ప్రకారం.. గత మూడు దశాబ్దాల్లో భ�
జీవన ప్రమాణాలు మారుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారంలోనూ కొత్తకొత్త రకాలు వస్తున్నా యి. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవనశైలికి తగ్గట్టు ఆహారం తీసుకుంటున్నారు.
లక్షణాలు వృద్ధి కాకముందే పార్కిన్సన్స్ వ్యాధిని గుర్తించే రక్త పరీక్షను ఇజ్రాయెల్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం నేచర్ ఏజింగ్ జర్నల్లో శుక్రవారం ప్రచురితమైంది. నాడీ సంబం�
అన్నిటికంటే కమ్మనైంది కడుపు తీపి. అష్టకష్టాలు పడైనా సరే, పిల్లలను పోషించుకుంటారు తల్లిదండ్రులు. ఆ పసిపాపలకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినాకన్న మనసు తల్లడిల్లిపోతుంది.