దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెం.1 రాష్ట్రంగా నిలిపేలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 పాలసీని రూపకల్పన చేసి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలీస్ పహారాలోనే కొనసాగుతున్నది. హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు గురువారం పాఠశాలలోకి మీడియాను పూర్తిగా నిషేధించారు.
తమకు అండగా ఉండాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి రాష్ట్ర మహిళా అగ్రికల్చర్ ఆఫీసర్లు వినతి పత్రం అందచేశారు. డిజిటల్ క్రాప్ సర్వేలోని సమస్యల గురించి కమిషన్ దృష్టికి తెచ్చార
ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్పై ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బాధిత మహిళకు పోలీసులు భద్రత కల్పించాలని ఆదేశిస్తామని చెప్పి�
‘మహాలక్ష్మి’ పేరిట ఆర్టీసీ బ స్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టనున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శ