మంచిర్యాల జిల్లా నెన్నెల (Nennela) మండలంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మండల రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని నెన్నెల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంజాల సాగర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నెన్నెల వ్యవసాయ అధికారి సుప్రజకు శనివారం వినతి పత్రం అందజేశ�
Mystery | ‘వన్ ప్లస్ వన్ ఆఫర్’ అంటే ఎగిరి గంతేస్తాం! ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడితే మురిసిపోతాం. కవల పిల్లలు పుడితే సంబురం చేసుకుంటాం. కానీ, చావు వెనుక చావు అయితే? ఆ గ్రామ పరిస్థితి ఇదే! ప్రతి మరణం తర్వాతా �