వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) పరీక్ష విద్యార్థుల టెన్షన్ను దూరం చేసింది. ప్రశ్నలు సులభంగా రావడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
నీట్(యూజీ) పరీక్షపై ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు మెటామెండ్ సంస్థ డైరెక్టర్ మనోజ్కుమార్ ప్రకటనలో తెలిపారు.