Dharmendra Pradhan: ఓఎంఆర్ విధానం ఇక ఉండబోదు. నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి సీబీటీ పద్ధతిలో నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నీట్ను నిర్వహించనున్నట్లు మంత్రి ప్రదాన్ తెలిపారు. మాల్ప�
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) పరీక్ష విద్యార్థుల టెన్షన్ను దూరం చేసింది. ప్రశ్నలు సులభంగా రావడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
నీట్(యూజీ) పరీక్షపై ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు మెటామెండ్ సంస్థ డైరెక్టర్ మనోజ్కుమార్ ప్రకటనలో తెలిపారు.