గత నాలుగేండ్లుగా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్సీ)కు 47 వేల ఫిర్యాదులు అందాయి. అధికారులు తాజాగా విడుదల చేసిన డాటా ప్రకారం ఇందులో ప్రధానంగా దళితులపై దాడులు, భూమి, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి
Telangana | యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఈ నెల 22న భువనగిరిలోని గురుకులాన్ని నేషనల్ కమిషన్ ఫ
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం.. క్యూబాపై విధించిన చట్ట విరుద్ధమైన ఆర్థిక దిగ్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’ అని చే గువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా పిలుపునిచ్చారు.
విద్యార్థులకు విజ్ఞానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా ఆవిష్కరణలు చేసి, ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిర్వహించని కార్యక్రమాల్లో ‘బాలల సైన్స్ కాంగ్రెస్' ఒక�
Ramya Murder case | ఈ నెల 24న జాతీయ ఎస్పీ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్కు రానుంది. గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిజనిర్ధారణకు ఎస్సీ కమిషన్ బృందం వస్తున్న�