దేశంలో నానాటికీ రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుండగా, హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది నగరంలో ప్రతి లక్ష మందిలో 54 మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్టు నేషన
Cancer | దేశంలో క్యాన్సర్ మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత ఐదేండ్లలో ఈ కేసులు 11.55% పెరిగినట్టు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) ప్రకటించింది.
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలు, కుంభకోణాలకు అంతు లేకుండా పోతున్నది. ఒక్క 2024 ఏడాదిలో భారతీయులు సుమారుగా రూ.2 వేల కోట్లు నష్టపోయారని ‘నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్
దేశంలో సైబర్ నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. గడిచిన ఐదు నెలల్లోనే సుమారు ఎనిమిది లక్షలకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. గత మూడేండ్లుగా దేశంలో పౌరులు సైబర్ నేరాల బారిన పడటం పెరుగుతున్నది.