మహారాష్ట్ర ఎన్నికల చరిత్రలో మొదటిసారి తండ్రి కుమార్తెలు రాజకీయ ప్రత్యర్థులు అయ్యారు. అహేరి నియోజకవర్గంలో తండ్రి, కుమార్తె పోటీ హాట్ టాపిక్గా మారింది. ఎన్సీపీ (అజిత్ పవార్) తరఫున తండ్రి ధర్మారావు బా
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడును తట్టుకోలేక అక్కడి రాజకీయ దిగ్గజాలు దిగ్గున లేస్తున్నారు. బీఆర్ఎస్పైనా, సీఎం కేసీఆర్పైనా అపనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారు.
మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి పటిష్ఠంగా ఉన్నదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆదివారం స్పష్టం చేశారు. పుణె జిల్లాలోని బారామతిలో రమీడియాతో మాట్లాడుతూ అధ్యక్ష పదవిలో కొనసాగుతానని శరద్ పవార్ చేసిన ప్రకటన కూటమిక
మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యిందని, వచ్చే 15-20 రోజుల్లో అది కూలిపోవడం ఖాయమని శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు.
ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ బీజేపీతో జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. ఒక ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ ‘2024 వరకు వేచి చూడటం ఎందుకు? ఇప్పుడే మేం సీఎం �
విపక్ష పార్టీలో చిచ్చు పెట్టడం.. ఓ గ్రూప్ను చీల్చడం.. వంటి స్వార్థ రాజకీయాలకు బీజేపీ మరోసారి తెరతీస్తున్నది. మహారాష్ట్రలో గత ఏడాది శివసేనని చీల్చి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దించి ఏక్నాథ్షిండేను ఆ సీ�