నీట్ పీజీ-2025 నిర్వహణను ఆగస్టు 3కు వాయిదా వేయాలన్న జాతీయ పరీక్షల బోర్డ్(ఎన్బీఈ) విజ్ఞప్తికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలిపింది. సాంకేతిక పరిమితుల ఆధారంగా ఎన్బీఈ విజ్ఞప్తిని అంగీకరించినట్టు క�
NEET PG 2025 | నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ (NEET-PG)ని వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష నిర్వహించను
ఇటీవల వాయిదా పడిన నీట్-పీజీ పరీక్ష కొత్త షెడ్యూల్ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) రెండు రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం వెల్లడించారు.
నీట్-పీజీ 2023 కటాఫ్ను జీరోకు తగ్గించడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ)ని కోర్టు ఆదేశించింది.
మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ (NEET PG) పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో (Medical colleges) ఎండీ, ఎంఎస�
NEET PG | నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదావేసింది. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది.
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన వైద్యారోగ్య నిపుణుడు డాక్టర్ రాకేశ్ శర్మను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్బీఈ కొత్త
హైదరాబాద్ : ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎమ్జీఈ) జూన్ 2021 కోసం దరఖాస్తు ఫారాల స్వీకరణ ఈ రోజు ఏప్రిల్ 16న ప్రారంభమైంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బిఇ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది
నీట్ పీజీ| నీట్ పీజీ పరీక్షను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) ప్రకటించింది. ఈ పరీక్షను ఏప్రిల్ 18 యథాతథంగా కొనసాగిస్తామని, పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదన