తెలంగాణ నీటిపారుదల పితామహుడిగా పేరొందిన సుప్రసిద్ధ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తు
తెలంగాణ బిడ్డల ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజినీర్ అని చ
సాగునీటి రంగ పితామహుడిగా పేరుగాంచిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మీర్ వాయిజ్ అలీ దంపతులకు 1877, జూలై 11న హైదరాబాద్లో జన్మించారు.
Telangana Engineers Day | అలనాటి అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. తెలంగాణ గర్వించ దగిన విలక్షణమైన ఇంజినీర్. ఆయన జయంతిని ప్రతి ఏడాది తెలంగాణ ఇంజినీర్స్ డేగా నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. నవాజ్ జ�