మౌనముని, భారతరత్న పీవీ నరసింహారావు (PV Narasimha Rao) భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని భీమదేవరపల్లి తహశీల్దార్ రాజేష్ అన్నారు. శనివారం మండలంలోని వంగరలో పీవీ 104వ జయంతి వేడుకలు పీవీ సోదరుని కుమారుడు మదన్ మోహన్ �
కమలం కకావికలమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు మొదలు ముఖ్య నేతలంతా సైలెంట్ కావడంతో దిశానిర్దేశనం చేసేవారు కరువైనట్టు తెలుస్తున్నది. కిషన్రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత పార్టీపై పెద్దగా ద�
రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు
భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావుదని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
వారంతా ఒకే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని నేడు వేర్వేరు రంగాల్లో వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. 31 బ్యాచ్లకు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, వారంతా ఒక్కచోట కలుసుకునేందుకు చ�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల కేటాయ