మండలంలోని వట్టెం నవోదయ జవహార్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గా నూ 9,11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కో సం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్ర శాంతంగా ముగిసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్�
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిది, పదకొండో తరగతిలో ఉన్న ఖాళీల భర్తీ కో సం నిర్వహించే పరీక్ష ఈనెల 10న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు చేసిన అధికారులు బిజినేపల్లి, ఏప్రిల్ 29 : మండలంలోని వట్టెం గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశపరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్క�