కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి భార్యతో పాటు అత్త, మామపై దాడి చేశాడు. నవీపేట్ మండలంలో శనివారం చోటు చేసుకున్న కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. నవీపేట మండల కేంద్రంలోని లింగం గుట్టక�
మండలంలోని కమలాపూర్ శివారులో గురువారం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఏఎస్సై మోహన్రెడ్డి తెలిపిన ప్రకారం.. నవీపేటలోన�
సీమాంధ్ర పాలకులు వ్యవసాయం దండుగ అన్నచోటనే సీఎం కేసీఆర్ పండుగలా చేసి చూపించారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ మొదటగా వ్యవసాయ రంగంపైనే దృష్టి పెట్టారు.