తెలంగాణలో పశుసంపద తగ్గింది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తగ్గాయి. నాటుకోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నది. కేంద్రం నిర్వహించిన 21వ జాతీయ పశుగణనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2019లో జరిగిన 20వ పశుగణనతో పోలిస్తే
బర్డ్ఫ్లూ మహమ్మారితో తెలుగు రాష్ర్టాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ భయంకరమైన వ్యాధితో పౌల్ట్రీ రైతులు పూర్తిగా కుదేలయ్యారు. ఈ మాయరోగంతో కోళ్లు మృత్యువాత పడి భారీగా నష్టపోయారు. కానీ, ఓ పౌల్ట్రీ ర�
ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా పట్టుదలతో స్వయంఉపాధిని ఎంచుకున్నాడు. నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తూ తనతోపాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు కమలాపూర్ మండలం ఉప్పరపల్లికి చెంద�
వేడి వేడిగా నాటుకోడి కూర.. ఇళ్లంతా గుమగుమలు.. మసాల వాసన ఊహించు కుంటేనే నోరూరుతున్నది కదా... అదే మరి నాటు కోడికి భలే క్రేజ్ పెరిగింది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలు నాటు కోడి కూరను ఎక్కువగా ఇష్టపడు తు�