సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ న్యూఢిల్లీ సహకారంతో సైన్స్ కమ్యూనికేషన్పై ఐదు రోజల వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత�
గాలి నాణ్యత మెరుగుదలలో తెలంగాణలోని నల్గొండ సత్తా చాటింది. జైపూర్లో ‘స్వచ్ఛమైన గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవం’పై జరిగిన జాతీయ వర్క్ షాప్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ -2024కు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ జ
శాతవాహన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ అధ్యాపకులకు సోమవారం ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్పై ఒక రోజు జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీ నోట్ స్ప�
వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన ఆదర్శ మండల సమాఖ్య ప్రతినిధి మహమ్మద్ నజీమాకు అరుదైన అవకాశం దక్కింది. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీల�
హైదరాబాద్: శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతశ్రేణిలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను పరిచయం చేయనుందని తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు.