పెద్దపెల్లి (Peddapalli) జిల్లా స్థాయిలో ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీల్లో ప్రతిభ చాటిన పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయికీ ఎంపికైనట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు �
జర్మనీ వేదికగా జూలైలో జరుగనున్న వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్కు హైదరాబాద్కు చెందిన తీర్థ శశాంక్ ఎంపికయ్యాడు. ఇటీవల జైపూర్లో జరిగిన ఆల్ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రజత పతకం సాధించడం ద్వారా శశాంక్ బ�
జాతీయ జట్టులో కొనసాగాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని కరాఖండీగా చెప్పిన బీసీసీఐ ఆదేశాలను భారత స్టార్ క్రికెటర్లు ఆచరణలో పెడుతున్నారు. సుమారు దశాబ్దకాలంగా డొమెస్టిక్ క్రికెట్ వైపునకు కన్నెత్తి చూడని ట
బేస్బాల్లో ఆల్రౌండర్గా.. అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచాడు. అందరికీ ఆదర్శంగా ఉండాలనే ప్రధాన లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయి బేస్బాల్ పోటీల్లో రజత, వెండి, బంగారు పతకాలను సాధించాడు
భారత జాతీయ టార్గెట్బాల్ కెప్టెన్గా వనపర్తి జిల్లా వాసి ఎంపికయ్యాడు. టార్గెట్బాల్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన యు�