Marri Lakshman Reddy | ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి చండీగఢ్లోని జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 5 పతకాలు సాధించినట్లు కళాశాల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. క్రమం తప్పకు�
దేశం గర్వించే స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చామని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.
వేసవిలో తల్లిదండ్రులతో కలిసి సరదాగా సమ్మర్ క్యాంప్కు వెళ్లిన ఆ అమ్మాయి.. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ఈత కొలనులో చేప పిల్లను తలపించిన ఆ ముడి బంగారాన్ని సానబెట్టిన కోచ్ ఆ చి�
జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజత పతకం కైవసం చేసుకుంది. అస్సాం వేదికగా జరుగుతున్న టోర్నీలో మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రిత్తి 4 నిమిషాల 33
జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్ బెంగళూరు: జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో ఆర్ సంభవ్, ధినిధి సరికొత్త జాతీయ రికార్డులతో స్వర్ణాలు సాధించారు. మంగళవారం జరిగిన బాలుర 200 మీటర్ల ఫ్రీైస్టెల్ రేసును స