జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పరిధి, మండల పరిధిలోని బుధవారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో సీవీ రామన్కు ఘన నివాళి అర్పిస్తూ.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డాక్టర్ సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్ప�
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య అధ్యక్షతన, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కాగజ్నగర్ పట్టణంలోని విద్యాసంస్థల్లో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ఫేర్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా కాగజ్నగర్ టౌన్ ఎ�
సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని విద్యాసంస్థల్లో బుధవారం సైన్స్డే ఘనంగా నిర్వహించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే విజ్ఞానశాస్త్రంపై అవగాహన కల్పించడంతో పాటు బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ అన్నారు.