విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సైన్స్ జిజ్ఞాసను పెంపొందించేందుకు విద్యాశాఖ నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్పై రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలు ఆసక్తి చూపడం లేదు. జూలై 1 నుంచి ప్రారంభమైన నామినే�
పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యాశాఖ నిర్వహిస్తున్న ‘ఇన్స్పైర్ మనక్'పై పాఠశాలలు అంతగా ఆసక్తి చూపడం లేదు.
రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా సంస్థ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆదేశాల మేరకు వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనల్లో అత్యుత్తమంగా నిలిచిన 5 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయ�
జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను ఈసారి ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇన్స్పైర్ ప్రాజెక్ట్లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చారు. అయితే జిల్లాలోని 109 ప్రాజెక్