తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేనేత రంగానికి పునర్జీవం పోశారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. చేనేతను ఆదుకునేందుకు చేనేత మిత్ర పథకంతో వారికి ముడిసరుకులు 50శాతం సబ్సిడీతో అం�
ఒకప్పుడు నేత పని పద్మశాలీలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అయితే యంత్రాలు వచ్చాక సంప్రదాయ మగ్గాలు మరుగునపడ్డాయి. 40,50 ఏండ్ల కిందట వందల సంఖ్యల్లో చేనేత కళాకారులు, చేనేత కార్మికులు ఉండేవారు. వారి సంఖ్య క్రమంగా త�
Minister Jagadish Reddy | చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నేతన్న ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న కేసీఆర్కు మరమగ్గాల చప్పుడే.. కాదు నేతన్నల గు
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్నల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం అనేకం కార్యక్రమాలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను అమల
చేనేతపై జీఎస్టీ ఎత్తివేసి, నేత కార్మికులకు నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ ప్రకటించాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
KTR | కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే వస్తది.. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర తప్పకుండా ఉంటది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మన్నెగూడలో నిర్వహించిన జా
రాజోళిలో 850 కుటుంబాలకు పైగా నేత కార్మికులు నివసిస్తుండగా 720కి పైగా జియో ట్యాగ్ కలిగిన వారున్నారు. రాజోళిలో చేనేత కార్మికులు గద్వాల పట్టు చీరలు, పైతాని రకం, బ్రోకేట్, టర్నింగ్ చీరల తయారీ ఎక్కువగా చేస్తార�
ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇంట వినిపించిన ఆకలి కేకలు ఆనాటి దుర్భర పరిస్థితులను తేటతెల్లం చేస్తాయి. చేతిలో కళ ఉన్నా, చేసేందుకు పని దొరుకని పరిస్థితి.
చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక సంబురాల నిర్వహణకు నిర్ణయించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 14 వరకు ప్రభుత్వం వారోత్సవాలను నిర్వహిస్తున�
విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ చేనేత రంగం ఆదర్శంగా నిలుస్తున్నది. చేనేత పరిశ్రమ గత పాలకుల నిర్లక్ష్యానికి గురికాగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతల జీవితాల్లో వెలుగులు నింపింది. సీఎం కేసీఆ�
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి కుటుంబాల్లో సంతోషం ఉండేలా వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాల కుటుంబాలక�