జాతీయ రక్షణ నిధికి పలువులు విరాళాలు ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్లో వడ్డేపల్లి మండలం కోయిలదిన్నెకి చెందిన గోరంట్ల లక్ష్మీకాంత్రెడ్డి (రిటైర్డ్ హెచ్ఎం) జాతీయ రక్షణ నిధికి విరాళంగా రూ.లక్ష చెక్కున
సరిహద్దుల్లో కలకలం.. ఆ పల్లెలో కదనోత్సాహం. అలాగని ఆ గ్రామం ఎల్వోసీ సమీపంలో ఉందనుకుంటే
పొరపాటు. మన తెలంగాణలో.. పచ్చటి పొలాల మధ్య.. నిశ్చింతగా ఉన్న గ్రామం అది. కానీ, ఈ గడ్డన పుట్టిన
యోధులు రక్షణ రేఖ వెంబడి లక్�
భారత రాజ్యాంగంలో 4 A భాగంలో 51 A అధికరణలో ప్రాథమిక విధులను పొందుపర్చారు. దేశం కోసం, సమాజం కోసం పౌరులు నిర్వర్తించాల్సిన కొన్ని బాధ్యతలే ప్రాథమిక విధులు. వీటిని మూల రాజ్యాంగంలో పేర్కొనలేదు. 1976లో ‘42వ రాజ్యాంగ సవ
దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన జెడ్-మోర్హ్ సొరంగ మార్గాన్ని ప్రధా ని మోదీ సోమవారం జాతికి అంకితం చేశారు. రూ. 2,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం సొరంగంలోనికి వెళ్లిన మోద�
దేశ రక్షణ సామర్థ్యాలకు తోడ్పాటునందించడంలో మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారుల పాత్ర కీలకమని ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ డాక్టర్ శశాంక్ గోయల్ పేర్కొన్నారు. నూతనంగా మిలిటరీ ఇంజినీర్ సర్వీస�