రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కొందరు అడ్డుకున్నందుకు నిరసన గా బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 18వ తేదీ న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త బంద్ ను సమిష్టిగా
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయాల్సిందేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల, మార్కెట్ చౌరస్తాలోగల కోల్బెల్ట
రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ నామినేటెడ్ పోస్టు ల్లో బీసీలను విస్మరించడం విడ్డూరంగా ఉన్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు.