తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, చేయాల్సింది కూడా ఏమి లేదని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నాగులపల్లి, మూసాపేట్, పెద్దచింతకుంట, చిన్నచింతకుంట �
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నట్లు నర్సా పూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. మారుమూల గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర ఇస్తున్నదని
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు నిర్వహించారు.
హత్నూర : మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన హత్నూర, సికింద్లాపూర్, మంగాపూర్, కాసాల, బోర్పట్ల, రెడ్డిఖాన
నర్సాపూర్ : నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ నర్సాపూర్ పట్టణ పార్టీ కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీ