BRS MLAs | రేపటి (డిసెంబర్ 28) నుంచి జనవరి 8వ తేదీ వరకు తెలంగాణ ప్రభత్వం నిర్వహించతలపెట్టిన ప్రజా పాలన సన్నాహాక సమావేశాల గురించి అధికారులు తమక సమాచారం ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, �
తాను బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.
ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక
కొల్చారం : జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి ఆశీస్సులతో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. �