ఆదివాసీలు ఇప్పటికీ విద్య, వైద్య సేవలకు దూరంగా ఉన్నట్లు ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్ తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మం
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాథోడ్ బాబూలాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. శనివారం తెర్వీ (పెద్దకర్మ) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ�
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులు బాగుపడ్డాయి. రాకపోకలు సాగించడానికి వీలులేని ఎన్నో రహదారులు నేడు తళతళలాడుతూ దర్శనమిస్తున్నాయి. అధ్వానంగా మారిన రోడ్డుపై ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్