హరితహారంలో భాగంగా 2020-21వ సంవత్సరంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలను జేసీబీతో తొలగించిన వ్యక్తికి జనగామ జిల్లా నర్మెట గ్రామ పంచాయితీ రూ.20 వేల జరిమానా విధించింది
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని వెల్దండలో క్రీడా ప్రాంగణాన్ని మంగళవారం ఆయన �
నర్మెట:మండలంలోని మాన్సింగ్తండా గ్రామ పరిధిలో గుడుంబా విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసినట్లు ఎస్సై చందావత్ రవికుమార్ శనివారం తెలిపారు. మాన్సింగ్తండా పరిధిలోని �