వివిధ ఖనిజాల సమ్మేళనం శిల. అనేక ఖనిజాల సమూహం వల్ల శిల ఏర్పడుతుంది. అదే విధంగా మూలకాల సమూహం వల్ల ఖనిజం ఏర్పడుతుంది. శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల నేల ఏర్పడుతుంది.
మన దేశంలో ఉన్న ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంది. అది పారే విధానం, దిక్కు, సారం, ఆ తీరాన వెలసిన క్షేత్రాలు, నది వెంబడి సాగే జీవనం... వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది.
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్స�
అన్నదాతల ఉద్యమానికి జడిసి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా గుజరాత్లో గిరిజనుల ఆందోళనకు తలొగ్గింది. పార్-తాపి-నర్మదా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై వెనకడుగు వేసింది. ప్రాజెక్టున�