వచ్చే నెల 13న విచారణ న్యూఢిల్లీ, మార్చి 16: 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో అప్పడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేతో ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారు ప్రధానంగా చర్చించారు. అంశాల వారీగా వివిధ పరిణామాలపై �
తిరువనంతపురం : కేరళ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. త్రిపురలో పఠించిన మంత్రాన్ని కేరళలో కూడా పాటించి క్రిస్టియన్ల మద్దతుతో అధికారంలోకి రావాలని కలలుగంటున్నది. ఇది సాధ్యమ
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ల మధ్య నిర్మించిన మైత్రి సేతు బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భారత్తో ముఖ్యంగా ఈశాన్య భారతాన్ని కలుపుతూ ఇరు దేశాల మధ్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శల దాడి తీవ్రతరం చేశారు. ఏదో ఒక రోజు దేశానికి మోదీ పేరు పెట్టే ర
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా దినోత్సవం నాడు వివిధ రంగాల్లో మహిళలు చేసిన వస్తువులను కొనుగోలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అస్సాం మహిళలు చేసిన గముచా, నాగాలాండ్ నుంచి షాల్, గోండ్ పేపర్ పెయిటింగ్
కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రజలు శాంతిని, ప్రగతిని కోరుకుంటున్నారని, రాష్ట్రం బంగారు బెంగాల్గా మారాలని ఆశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం�
ప్రస్తుతం వివిధ రోగాల కోసం వాడే ఔషధాలు ఖరీదైపోయాయని, దాంతో తక్కువ ధరలకే ఔషధాలను అందించే పీఎం జన ఔషధి కేంద్రాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేంద్రు అధికారి గత ఎన్నికల్లో బరిలో నిలిచిన నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు టీఎంసీ అధినేత్రి మమ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా ఎన్నికల వేడి పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రచార పర్వంతో హోరెత్తిస్తుండగా కోల్కతాలో ప్రముఖ స్వీట్ దుకాణం ‘బలరామ్ మల్లిక్�