మంగపేట ఓ చిన్న గ్రామం. సుమారు వెయ్యి జనాభా. గ్రామానికి ఓ వైపు ఎల్లమ్మ చెరువు ఉండగా, పంటలు సాగు చేసుకోడానికి ఈ చెరువే ఆధారం. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నారాయణపూర్ రిజర్వాయ�
జూరాలకు వరద మొదలైంది. బుధవారం కర్ణాటకలోని నారాయణ్పూర్ డ్యాం 12 గేట్లను తెరిచి దిగువకు 37,260 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కులు ఇన్ఫ్లో నమోదైంది.