స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బాక్సులు భద్రంఓటింగ్ నమోదుపై లెక్కలేసుకుంటున్న అభ్యర్థులుజడ్చర్ల టౌన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసిన నేపథ్యంలో జడ్చర్లలో అన్ని వార్డుల్లో ఓ టింగ్ న�
జడ్చర్ల, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతోలాభం కలుగుతుందని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్ గ్రామం�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిఊట్కూర్, ఏప్రిల్ 28 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 27: మెడిసిన్లో ర్యాంకు సాధించి సంగారెడ్డిలోని ఎంఎల్ఆర్ కాలేజీలో చదువుతున్న అనూషకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు నిమిత్తం మంగళవారం ల యన్స్ క్లబ్ నారాయణపేట శాఖ ఆధ్వర్యంలో ఆర్�
నిరాడంబరంగా హనుమాన్ జయంతి నారాయణపేట టౌన్, ఏప్రిల్ 27: కరోనా వ్యాప్తి కారణంగా పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు నిరాడంబరంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పట్టణంలో సాయివిజయ కాలనీలోని తోట్ల హనుమా
నారాయణపేట, ఏప్రిల్ 27: రైతులు, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్త్తూ దేశంలో ఇతర రాష్ర్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని పలువురు నాయకులు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవి�
ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న ఉద్యమ పార్టీపాలమూరులో తెలంగాణ వాదమే లేదన్న సమైక్యవాదులు2009లో ఎంపీగా ఉద్యమ నేత కేసీఆర్ ప్రస్థానంఎంపీగా ఉంటూనే రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పునర్నిర్మాణంలోనూ ఉమ్మడి జిల్�
ఇంటింటి ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులుకొవిడ్ నిబంధనలు పాటిస్తూ ..కరపత్రాలు పంపిణీ చేస్తూ ..వార్డుల్లో జోరుగా ప్రచారంజడ్చర్లటౌన్, ఏప్రిల్ 26: మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతుండడంతో టీఆర్
వీసీలో సమీక్షించిన కలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, ఏప్రిల్ 24: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ అవసరమైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. శన�
వనపర్తి రూరల్, ఏప్రిల్ 23 : రైతుల సంక్షేమం కోసమే పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నాగవరం, రాజపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో�
అయిజ, ఏప్రిల్ 23 : కరోనా మహమ్మారి కట్టడికి సర్కార్ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. గతేడాది నుంచి కరోనా కోరలు చాచడంతో ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నది.
జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు ఏర్పాటుఅత్యంత సుందరంగా రూపకల్పనకు చర్యలుపార్కుకు టెండర్లు పూర్తి..త్వరలో భూమి పూజగద్వాల, ఏప్రిల్ 22: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు పర్యాటక శోభ సంతరించుకుకోను�
తేదీల వారీగా కేంద్రానికి తీసుకురావాలిమండలంలోనే అధికంగా వరి పంటలు సాగుకోయిల్సాగర్ కాల్వల నుంచి చెరువులను నింపాంఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిఉందేకోడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంనర్వ,