వ్యక్తిత్వ వికాస నిపుణుడు బాలలింగయ్యమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 21: విద్యార్థులు చదువులో మరింతగా రాణించాలంటే వివిధ రకాల శిక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వ్యక్తిత్వ వికాస నిపుణుడు బాలలింగయ�
జడ్చర్లటౌన్, ఏప్రిల్21: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా బుధవారం మొత్తం 13మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఇన్చార్జి కమిషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. జడ్చర్ల మ�
మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఐడీ కార్డులను కలిగి ఉండాలి ఎస్పీ డాక్టర్ చేతన నారాయణపేట, ఏప్రిల్ 20 : కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ వి ధించాలని �
జెడ్పీ సీఈవో జ్యోతిఎంసీటీసీ ఎన్నికలపై ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణజడ్చర్ల, ఏప్రిల్ 19: ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ప్రతివిషయాన్ని జాగ్రత్తగా పరిశ
ఎస్పీ డాక్టర్ చేతనజిల్లా వాప్తంగా 350కి పైగా ఏర్పాటు చేశాంఅత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పోలీసు స్టేషన్కు రావాలినారాయణపేట, ఏప్రిల్ 18 : పోలీస్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే పోలీ స్ శాఖ వారి ఆధ�
గండీడ్, ఏప్రిల్ 18 : మాతృదేశ సేవలో నేలకొరిగిన హవల్దార్ పరశురాంనాయక్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం గండీడ్ మండలం గువ్వనికుంటతండాలో సైనిక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏ
నారాయణపేట, ఏప్రిల్ 17 : కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించి, నిందితులకు సరైన రీతి లో శిక్షలు పడేలా చేసి సకాలంలో బా ధితులకు న్యాయం చేయాలని ఎస్హెచ్వోలు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేష�
గర్భాలయం వరకు పనులు పూర్తి విద్యుత్ దీపాలు, తాగునీటి వసతి నేడు అమావాస్యకు ఏర్పాట్లు కోయిలకొండ, ఏప్రిల్ 10 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ రామకొండ దశాబ్దాల రోడ్డు కల సాకారం కానుంది. నా రాయణపేట ఎమ్మెల్యే ఎ
జెడ్పీ సీఈవో జ్యోతి జడ్చర్లటౌన్, ఏప్రిల్ 10 : కొవిడ్ వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈవో జ్యోతి సూచించారు. శనివారం జడ్చర్ల అర్బన్ హెల్త్సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్�
వనపర్తి జిల్లా దవాఖానకు మరో 5 యూనిట్లు మంజూరుకొత్త యూనిట్లతో మరో 45 మందికి డయాలసిస్ సేవలుదేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్డ్ విధానం వనపర్తి , ఏప్రిల్ 7 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన త రువాత వైద్య రంగంలో సమ�
వైకుంఠధామం ఏర్పాటుతో తీరిన సమస్యపల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుఅభివృద్ధి పథంలో కొంకల గ్రామం వడ్డేపల్లి, ఏప్రిల్ 7 : పల్లెప్రగతితో గ్రామాల రూ పురేఖలు మారుతున్నాయి. ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత,
నవాబ్పేట, ఏప్రిల్ 7 : కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను కఠినతరం చేసిందని జిల్లా సహకార అధికారి, మండల ప్రత్యేక అధికారి సుధాకర్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ �