Narayanapur reservoir | పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది, కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్లకు ఎల్లంపల్లి నీటిని తరలించేందుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంప్హౌస్ మోటర్ల�
కాంగ్రెస్ చేసే బెదిరింపులకు భయపడేది లేదని, కక్షపూరిత, కుట్ర పూరిత కేసులకు బీఆర్ఎస్ నాయకులెవరూ బెదరరని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. పిచ్చి వేషాలు చేస్తే ప్రజలు ఉరికించి కొ�
కేసీఆర్ పాలనలో ఎనిమిదేళ్ల పాటు పుష్కలమైన నీటితో కళకళలాడిన నారాయణపూర్ రిజర్వాయర్.. ఈసారి వెలవెలబోతున్నది. నీటిమట్టం తగ్గిపోవడంతో ఆయకట్టులో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఎల�
‘నెర్రెలుబారిన మాగాణం’ శీర్షికతో సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనంపై నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. సోమవారం సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా కరీంన�
గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్కు మంగళవారం ఎల్లంపల్లి జలాలు రానున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో ఇప్పటికే రూ.90 లక్షలతో కట్టకు మరమ్మతు పూర్తి చేయగా, అధికారులు ఇప్పటికే డ్రైరన�