Srisailam | నంద్యాల జిల్లా శ్రీశైలం(Srisailam )భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు.
రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు పేరు పెట్టడం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పలానా జిల్లాకు పలానా వ్యక్తి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించిడం కోర్టు పని కాదని...
ఇద్దరు వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా ముదిరి పాకాన పడి హత్యకు దారి తీసింది. కుటుంబ కలహాలతో ఆగ్రహం చెందిన భార్య.. భర్తపై గొడ్డలితో దాడి చేసింది...