కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్లో బుధవారం ఒక మోటర్ ద్వారా ఎత్తిపోశారు. ఇక్కడి 4వ నంబర్ మోటర్ ద్వారా 3,150
నంది రిజర్వాయర్ మత్తడి నీరు వెళ్లేందుకు సాయంపేట శివారు నుంచి గోపాల్రావుపేట శివారు దాకా ఇది వరకు ఉన్న పాత వాగును విస్తరించి వరద కాల్వను 2018లో తవ్వారు. ఈ కాలువలోకి ఒక మార్గం లో రిజర్వాయర్ మత్తడి నుంచి, మర�
ధర్మారం మండలం నంది రిజర్వాయర్ నుంచి లింక్ కాల్వ తవ్వకం చేపట్టి ఎస్సారెస్పీ డి 83/బి కాల్వకు అనుసంధానం చేయడంతో కాళేశ్వర జలాలు అంది త్వరలో వెల్గటూరు మండలంలోని కాల్వ చివరి గ్రామాల రైతుల చిరకాల ఆకాంక్ష నెర�
నంది రిజర్వాయర్ | నంది రిజర్వాయర్లోని నీరు తమ ఇండ్లకు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చామనపల్లి గ్రామస్తులు మంత్రి కొప్పుల ఈశ్వర్కు విన్నవించారు.