MAA Elections | ’మా‘ ఎన్నికలు టాలీవుడ్లో వేడి పుట్టిస్తున్నాయి. ప్రకాశ్రాజ్, మంచు విష్ణు ఇద్దరూ ’మా‘ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో నటసింహం నందమూరి బాలకృష్ణ తన మద్దతు
chennakesava reddy | తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ సెట్ చేసిన హీరో నందమూరి బాలకృష్ణ. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఆయన చేసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు తిరగ రా�
బంజారాహిల్స్ : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో మరింత నాణ్యమైన ఎక్స్రే సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎఫ్డీఆర్ స్మార్ట్ ఎఫ్ పేరుతో అత్యాధునిక డిజిటల్ రేడియోగ్రఫీ ఏర్పాటు
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడంలో బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటాడు. తన లాంటి పెద్ద హీరో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటే.. వేలాది మంది కార్మికులు పని చేసుకుంటూ హాయిగా ఉంటారని నమ్ముతాడు �
జోక్స్ ఎలా ఉన్నా స్టైలింగ్, కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం సిల్క్ స్మితని కొట్టే ఆడది మరొకరు లేరు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలకృష్ణ. సాక్షాత్తు శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా సిల్క్ స్మితను ఫాలో �
టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి ఉండగానే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కడప పరిసర
మహేశ్బాబు చేయాల్సిన మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ కాస్త ప్రభాస్ తీసుకున్నాడు. కాటమరాయుడు కమెడియన్ సప్తగిరి చేయాలనుకుంటే చివరికి అది పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ రచ్�
క్యాన్సర్తో మానసిక క్షోభ : నందమూరి బాలకృష్ణ | క్యాన్సర్ మానసిక క్షోభను కలిగిస్తుందని సినీ నటుడు, బసవతారకం క్యాన్సర్స్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ అన్నారు.
నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక పేజిని లిఖించుకున్న మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు .ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే �
కెమెరా ముందు విలక్షణ పాత్రల్లో నటించి భావితరాలకు చిరస్మరణీయలుగా నిలిచిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 98వ జయంతి నేడు. మే 28వ తేదీ 1923 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్
బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా అనిల్రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు. కథానుగుణ�
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న టాప్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ కుర్ర దర్శకుడు.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అందుకే ఈయనతో పనిచేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్త�